Breaking News

20వ రోజు కు చేరుకున్న విశాఖ ఉక్కు రిలే నిరాహార దీక్ష..

తెలుగు తేజం జగ్గయ్యపేట:విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా జరుగుతున్న 20 వ రోజు రిలే నిరాహారదీక్షలో భారతీయ మజ్దూర్ సంఘ్ సభ్యులు మన్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పై తీసుకున్న నిర్ణయాలను సవరించుకోవాలి అని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ససేమిరా ఒప్పుకునేది లేదని ఆయన అన్నారు జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శిబిరంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొంటూ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు.20 వ రోజు రిలే నిరాహారదీక్ష లో పాల్గొన్న వారు భారతీయ మజ్దూర్ సంఘ్ తరుపున మన్నె శ్రీనివాసరావు ఇతరులు కొత్తపల్లి వెంకయ్య, కరసె చిరంజీవి బివిశ్వాసరావు యం సురేష్ కుమార్ టి కోటేశ్వరరావు వి అంజనేయులు యం సత్యనారాయణ అమృతరావు కాళేశ్వరరావు అబ్రహం డివి సుబ్బరాజు పెద్ద యెత్తున కార్మికులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *