Breaking News

సచివాలయం మహిళా పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్ ఐ రామకృష్ణ

తెలుగుతేజం పెనుగంచిప్రోలు : స్థానిక పోలీస్ స్టేషన్ నందు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సచివాలయం మహిళా పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్ఐ జి.రామకృష్ణ, పంచాయతీ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మరియు పోలింగ్ బూతులలో విధి విధానాల గురించి చర్చించారు, ఈ సమావేశంలో ఎస్ఐ జి.రామకృష్ణ, రైటర్ వెంకటరత్నం, మరియు మహిళా పోలీసులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *