Breaking News

సినీనటుడు మోహన్‌బాబుకు రూ.లక్ష జరిమానా

తెలుగు తేజం, హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబుకు జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. జూబ్లీహిల్స్‌లోని ఇంటిపై నిబంధనలను ఉల్లంఘించి ప్రకటన బోర్డు ఏర్పాటు చేశారంటూ అధికారులు ఆయనకు రూ.లక్ష జరిమానా వేశారు. ఈ మేరకు ఆయనకు చలాన్‌ నోటీసు పంపించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *