Breaking News

సీనియర్ జర్నలిస్ట్ ఉదయ్ కుమార్ కు మాతృ వియోగం

నివాళులర్పించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
జర్నలిస్ట్ ఉదయ్ కుమార్ కు పరామర్శ
ఉదయ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఏపీ ఎస్ ఎస్ నాయకులు

విజయవాడ : సీనియర్ పాత్రికేయులు దార్ల ఉదయ్ కుమార్ మాతృమూర్తి దార్ల విజయకుమారి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం విజయవాడ భవానీపురం లో వారి నివాసం వద్ద ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయ కుమారి భౌతికకాయానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఉదయ్ ను పరామర్శించారు వారితోపాటి ఏపీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కే ప్రసాద్ బాబు, బాబురావు, నాగరాజు, సాయి, అంకమ రావు తదితరులు విజయ కుమారి భౌతికకాయానికి నివాళులు అర్పించి జర్నలిస్ట్ ఉదయ్ కుమార్ ను పరామర్శించారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *