Breaking News

29వ డివిజన్ లో సిటిజన్ ఔట్రీచ్ నిర్వహించిన కార్పొరేటర్ లక్ష్మీపతి

విజయవాడ తెలుగుతేజం ప్రతినిధి :నిత్యం ప్రజల మనిషి ప్రజల శ్రేయస్సు కోరే మన సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆదేశాల మేరకు మధుర నగర్ 29వ డివిజన్ లో సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా మధుర నగర్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి 208 మరియు210 సచివాలయల పరిధిలో నీ పలుకార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *