Breaking News

301 మద్యం సీసాలను పట్టుకున్న ఎస్ ఐ ఎస్ ఎల్ ఆర్ సోమేశ్వర రావు

తెలుగుతేజం   వత్సవాయి : మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు స్థానిక ఎస్ఐ
ఎస్ ఎల్ ఆర్ సోమేశ్వర రావు అధ్యక్షతన మంగళవారం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడమైనది. ఈ ప్రెస్ మీట్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్ మాట్లాడుతూ
తాళ్లూరు చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా లింగాలపాడు గ్రామానికి చెందిన వెలగా నరసింహారావు, నాగరాజులు రూ 39550 విలువ చేసే 301  మద్యం సీసాలను కొనుగోలు చేసి  అశోక్ లైలాండ్ వాహనంలో మద్యం సీసాలను పేర్చి, వాటిపై ఎవరికీ అనుమానం రాకుండా కట్టెలను పేర్చి  చిన్న బాబు, మోహన్ రావు , రమేష్ లు వాహనంలో తీసుకువస్తుండగా   స్థానిక ఎస్ఐ
ఎస్ ఎల్ ఆర్  సోమేశ్వర రావు తన సిబ్బంది కలిసి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి పై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *