Breaking News

అక్రమ మద్యం రవాణా పై కంచికచర్ల పోలీసుల దాడులు

తెలుగు తేజం, కంచికచర్ల (ప్రతినిధి) : మొగులూరు గ్రామంలో అక్రమంగా నిలువ ఉంచిన 89 మద్యం సీసాలను కంచికచర్ల ఎస్సై2 శ్రీమతి లక్ష్మి స్వాధీనం చేసుకున్నారు
శుక్రవారం దోనబండ వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహిస్తుండగా తెలంగాణ రాష్ట్రం మధిర నుండి విజయవాడ వైపు వస్తున్న తెలంగాణ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద రెండు వందల మద్యం బాటిల్స్ చెక్ పోస్ట్ సిబ్బంది పట్టుకొన్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కంచికచర్ల పోలీసులుకు అప్పగించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *