Breaking News

అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్ ఐ వెంకటేశ్వరరావు

తెలుగు తేజం, జగ్గయ్యపేట రూరల్ మండలంలోని తక్కెళ్లపాడు గ్రామ శివారులో తెలంగాణా నుండి ఆంద్రా కు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను చిల్లకల్లు ఎస్ ఐ వి వెంకటేశ్వర రావు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 56 మద్యం సీసాలు (180 ml) మరియు ఒక బైక్ స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *