Breaking News

ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ (వెజ్ &నాన్ వేజ్) ఆద్వర్యంలో ఉచిత చలివేంద్రాలు ప్రారంభం

చలివేంద్రాలు ప్రారంభించిన ఎమ్యెల్యే మల్లాది విష్ణు, పారిశ్రామిక వేత్త కొగంటి సత్యనారాయణ

తెలుగు తేజం, విజయవాడ : సామాజిక దృక్పదంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ యాజమాని పి.నరేంద్ర కుమార్ ను సెంట్రల్ నియోజకవర్గం ఎమ్యెల్యే మల్లాది విష్ణు, ప్రముఖ పారిశ్రామిక వేత్త కొగంటి సత్యనారాయణ లు అభినందించారు గవర్నర్ పేట కాంగ్రెస్ ఆపీసు రోడ్డులో గల ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద మహాత్మ గాంధి రోడ్డు లబ్బిపేటలో గల ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ చలి వేంద్రంను వారు ప్రారంభించారు వేసవిలో చలివేంద్రాలు అవసరం విజయవాడ లో ఎక్కువగా ఉందని అది గుర్తించి ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ నాని గారు ముందుకు రావటం సంతోషంగా ఉందన్నారు వేసవిలో నీటి ఎద్దడి అదిగమించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్యెల్యే తెలిపారు నగరంలో అన్ని డివిజన్‌ లలో చలివేంద్రాలు నగరపాలక సంస్థ ద్యారా ఎర్పాటు చేయాలని అందుకు ఎమ్యెల్యే విష్ణు చోరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోగంటి సత్యం కోరారు ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నరేంద్ర కుమార్ మాట్లాడుతూ నగరంలో ఉన్న తమ 3 బ్రాంచిలవద్ద చలి వేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *