Breaking News

ఆలయాల స్వాధీనానికి చర్యలు

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణంలోని ధన శైల సీతారామాంజనేయ స్వామి ఆలయం (పెద్ద రామాలయం) కు చెందిన స్థలంలో ప్రైవేట్ కమిటీలు దేవాలయాలు నిర్మించినట్లు అందిన ఫిర్యాదుల మేరకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది3. ఆనంద సాయి ఆలయం, ఆంజనేయస్వామి వారి ఆలయ ప్రాంగణాలను స్వాధీనం చేసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆంజనేయ స్వామి ఆలయాన్ని అర్చకుడు గండికోట శ్రవణ్ కుమార్ నుంచి స్వాధీనం చేసుకున్న అధికారులు ఆనంద సాయి ఆలయానికి ఉత్తర్వులు అందించినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పవన్ కళ్యాణ్ తెలిపారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *