Breaking News

4న ఇంటర్వ్యూలు : నగర పంచాయతీ కమిషనర్ మల్లేశ్వర రావు

తెలుగు తేజం, నందిగామ : నందిగామ పౌరసరఫరాల శాఖ సరుకులను కార్డుదారులకు నేరుగా అందించడానికి మినీ ట్రక్కులను 60 శాతం రాయితీపై ఇచ్చేందుకు అభ్యర్థుల ఎంపిక కోసం ఈ నెల ౪న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ మల్లేశ్వర రావు బుధవారం తెలిపారు అర్హులు సెల్ల్ ఫోన్ లకు సమాచారం వస్తుందని వారు మాత్రమే నగర పంచాయతీ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కమీషనర్ కోరారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *