Breaking News

ఇబ్రహీంపట్నం కొండపల్లి లో ఘనంగా 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ముందుగా మహత్మగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కోండపల్లి పార్టీ కార్యాలయం వద్ద అంబేద్కర్, మహత్మ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశం కోసం అశువులు బాసిన అమరవీరుల, సమరయోదుల దీక్ష దక్షతలను కోనియాడారు.ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *