Breaking News

ఎమ్యెల్యే కృష్ణ ప్రసాదు ఆధ్వర్యంలో వైసీపీ లో చేరిన టి డి పీ నాయకులు

తెలుగు తేజం, గుంటుపల్లి : ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షలు బోమ్మసాని చలపతి , పాలడుగు దుర్గా ప్రసాదు ఆధ్వర్యం లో ఐతవరం స్వగృహం లో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు సమక్షంలో గుంటుపల్లి గ్రామానికి చెందిన రెంటపల్లి శ్రీను, నాగమణి, గుంటూరు దాసు, అల్లూరి సాంబయ్య, కాటెపోగు ప్రభాకర్, పంది శేఖర్ తో పాటు మరికొంత మంది తెలుగుదేశం పార్టీ ని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్యెల్యే కృష్ణ ప్రసాదు వైసీపీ పార్టీ కండవా కప్పి సాదరంగా అహ్వానించారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారినుద్దేశించి మాట్లాడుతూ గుంటుపల్లి గ్రామంలో వైసీపి జెండా ఎగరవేయాలని అందరు ఐక్యంగా పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *