Breaking News

కట్టా రాకేష్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన సామినేని ఉదయభాను

తెలుగుతేజం వత్సవాయి : మండలంలోని గోపినేనిపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ కార్యకర్త కట్టా రాకేష్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను వారి గ్రామానికి వెళ్లి రాకేష్ మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాకేష్ అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాణ వతు శ్రీనివాసరావు, గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *