Breaking News

కన్నుల పండుగగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వార్ల రథోత్సవం

తెలుగు తేజం, పెనుగంచిప్రోలు : పెనుగంచిప్రోలు లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి వార్ల రథోత్సవం బుధవారం కన్నుల పండుగగా సాగింది. స్వామి వారి తిరునాళ్ళ లో భాగంగా భక్తుల దర్శనార్థం ఉత్సవమూర్తులకు ఊరేగింపు సాగింది. రంగురంగుల విద్యుత్ కాంతులతో దేవతామూర్తుల ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కాబోయే దేవస్థానం చైర్మన్ ఇంజం కేశవరావు, ఎస్సై జి రామకృష్ణ, కాకాని పద్మ వేలాదిగా భక్తులు విచ్చేసి స్వామి వార్లను దర్శించుకున్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *