Breaking News

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారికి బంగారు హారం బహుకరణ

తెలుగు తేజం, పెనుగంచిప్రోలు : పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసియున్న తిరుపతమ్మ అమ్మవారి చిన్నతిరునాళ్లు మూడురోజులుగా కన్నుల పండుగగా జరిగాయి. బుధవారం హైదరాబాద్ కు చెందిన చిన్నం యాగయ్య , తెల్లమేకల శ్రీను దంపతులు అమ్మవారికి సుమారు రూ.7 లక్షల 84 వేల విలువ చేసే బంగారుహారం, నక్లెస్, ముక్కెరలను ఈఓ ఎన్ వి ఎస్ ఎన్ మూర్తి కి అందజేశారు. ఈ సందర్బంగా దాతలకు వేదపండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రాలు ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్ వి ఎస్ ఎన్ మూర్తి, దేవాలయ సిబంది, అర్చకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *