Breaking News

ఘనంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి

తెలుగు తేజం, చందర్లపాడు : చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య తెదేపా నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు ఆరోపించారు. అనంతరం చందర్లపాడు మండల పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లెజెండరీ బ్లడ్ బ్యాంక్ డ్రైవ్ ను సందర్శించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *