Breaking News

జగనన్న హౌసింగ్ లేవుట్లు పరిశీలించిన విజయవాడ సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్.

కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరు , వేదురుపావులూరు 1&2 , సూరంపల్లి రెవిన్యూ స్ధలాల్లో ఏర్పాటు చేసిన విజయవాడ నగర పేదలకు కోసం ఏర్పాటు చేసిన లే అవుట్లు తాజా పరిస్థితి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణ పేద ,మధ్య తరగతి ప్రజల కోసం సుమారు 15వేల పైగా ప్లాట్స్ కేటాయించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం డిప్యూటి తహసీల్దార్ శ్రీనివాసరావు , ఎంపిడివో సుభాషిణి , సర్వేయర్ వర్మ , హౌసింగ్ డీఈ లు , వీఆర్వో లు , పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *