Breaking News

జగ్గయ్యపేట భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గా కొడాలి అపర్ణా మల్లికార్జున్

తెలుగు తేజం, జగ్గయ్యపేట :జగ్గయ్యపేట భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గా కొడాలి అపర్ణా మల్లికార్జున్ నియమితులయ్యారు. ఆమె జిల్లా బిజెపి మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. మొదటినుంచి ఆర్ ఎస్ ఎస్ లో ఉన్న కొడాలి కుటుంబం నుంచి అపర్ణ కి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించడం రెండోసారి. పట్టణ బిజెపి లో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కార్యవర్గంలో చోటు సంపాదించారు. అపర్ణ నియామకం పట్ల బీజేపీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నాయి. పార్టీ అధినేత సోము వీర్రాజు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అపర్ణ గారు ఈ సందర్భంగా చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *