Breaking News

జాతీయ పుస్తక వారోత్సవాలు ప్రారంభం

తెలుగుతేజం ,విజయవాడ: జాతీయ పుస్తక వారోత్సవాలు విజయవాడ గవర్నర్ పేట లోని సివిఆర్ పాఠశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఈనెల 29వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని పుస్తకప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు కే లక్ష్మయ్య కోరారు పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ డి దేవానంద్ రెడ్డి కృష్ణ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే నాగరాజు పుస్తకప్రదర్శన లాంఛనంగా ప్రారంభించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *