Breaking News

జిల్లా ఎస్పి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న నందిగామ రూరల్ సీఐ సతీష్

తెలుగు తేజం, నందిగామ : జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన 72 వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా మంగళవారం కృష్ణా జిల్లా ఇంతియాజ్ మరియు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చేతుల మీదగా నందిగామ రూరల్ సతీష్ ప్రశంసా పత్రం అందుకొన్నారు. ఈ సందర్భంగా సిఐ సతీష్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ సారధ్యంలో తను మూడోసారి ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇటువంటి అవార్డు అందుకోవడం ద్వారా నూతనోత్సాహాన్ని కలిగిస్తుందని అన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *