Breaking News

తిరుపతమ్మ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణదారులు ఆధ్వరంలో అమ్మవారికి బోనాల కార్యక్రమం

తెలుగుతేజం, పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ తిరుపతమ్మ దేవస్థానం వద్ద నిర్వహించిన షాపింగ్ కాంప్లెక్స్ బొమ్మలు అండ్ ఫ్యాన్సీ దుకాణదారులు అందరూ ప్రతి సంవత్సరం నిర్వహించే అమ్మవారి బోనాల కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా దుకాణదారులు అమ్మవారికి బోనాలను చెల్లించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి రాష్ట్ర వైఎస్ఆర్సిపి బీసీ నాయకులు చేని రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ముత్యాలమ్మ తల్లి కి తిరుపతమ్మ అమ్మవారి బోనాలు చెల్లించారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గుర్రాల వెంకటేశ్వర్లు, కొత్త కుంట్ల అజయ్, దా రా రాజు, పోన్నం హైమావతి, యడ్ల గంగరాజు, బొడ్డు రవి, బొడ్డు రమాదేవి, వీర గుత్తుల స్వామయ్య, చెరుకూరి శ్రీనివాస్, దార వెంకటేశ్వర్లు, పొన్నం సత్యం, ముదరకొల కుటుంబరావు, ముదరకోల కళావతి, నెమలిపురి ఏసోబు శ్రీకాంత్, పోన్నం మహేష్ , పోన్నం శ్రీను, ముంగీ గోపాలస్వామి, ముల్లపాటి శ్రీను, కొబ్బరి గిరి లక్ష్మి , కత్తుల వెంకటరమణ, తదితరులు పాల్గొని సంబరాలతో అమ్మవారికి బోనాలు చెల్లించి మా దుకాణదారులు నిన్ను చల్లగా చూడాలని కరోనా మహమ్మారి మాకు మా పిల్లలకి మా కుటుంబ సభ్యులందరికీ దేవస్థానానికి వచ్చే భక్తులకు రాకూడదని అమ్మవారిని కోరుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *