Breaking News

నాగాయ తిప్ప లో ప్రచారం నిర్వహిస్తున్న జడ్పీటీసీ. ఎంపీటీసీ అభ్యర్థులు

వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ .

తెలుగు తేజం . మోపిదేవి. : మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రంభారీ ర్యాలీ నిర్వహించారు. వై ఎస్ ఆర్ సి పి మోపిదేవి మండల జెడ్ పి టి సి అభ్యర్థి ఆరజా లక్ష్మి తులసి కోసూరు వారి పాలెం ఎంపీటీసీ అభ్యర్థి సనక వెంకట రాజే ష్ లు ప్రత్యేక ప్రచార వాహనం పై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార వాహనం ముందు ద్విచక్ర వాహనాల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారంలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ సీలింగ్ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓట్లు అభ్యర్థించారు. ఈ ప్రచారం మండల పరిధిలోని మేళ్ళ మత్తి లంక. చిరువోలులంక. కోసూరు వారి పాలెం. నాగాయ తిప్ప. గ్రామాల్లో నిర్వహించారు. ఈ ప్రచారంలో కోసూరు వారి పాలెం పిఎసిఎస్ అధ్యక్షులు కోసూరు కోటేశ్వరరావు. నాగాయ తిప్ప సర్పంచ్ గరికపాటి వెంకటేశ్వర రావు. పిఎసిఎస్ అధ్యక్షులు గరికపాటి గోవిందరాజులు .చిరువోలు లంక సర్పంచ్ చింతా శ్రీనివాస రావు. పార్టీ నాయకులు కోసూరు శివ నాగమల్లేశ్వరరావు. బచ్చు దిలీప్. కోసూరు సోమేశ్వర రావు. చింతా లంకేశ్వర రావు .పార్టీ నాయకులు. కార్యకర్తలు. పెద్ద ఎత్తున పాల్గొన్నారుl

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *