Breaking News

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు

కృష్ణా జిల్లా÷ కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారు టైర్ల కంపెనీ దగ్గర్లో ఉన్న స్థలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు చేసి 8 మంది వ్యక్తులను 24 వేల 450 రూపాయల నగదు 8 సెల్ఫోన్లు మోటార్ బైక్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసిన కంచికచర్ల ఎస్సై రంగనాథ్

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *