Breaking News

సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా”మొండితోక.జగన్ మోహన్ రావు

కంచికచర్ల మండలం మోగులూరు గ్రామంలో సుమారు 2 కి.మీల మేర NREGS నిధులు రూ.70 లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్లకు ఎమ్మెల్యే డా”మొండితోక.జగన్ మోహన్ రావు గారు అధికారులు ,పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని ,అందులో భాగంగానే నందిగామ నియోజకవర్గంలోని మొగులూరు గ్రామంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి మొదటి విడతగా రూ.70 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు ,

ఈ కార్యక్రమంలో అధికారులు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *