Breaking News

బందరు కాలువలో 11 ఏళ్ల బాలిక రిషిత గల్లంతు

తెలుగు తేజం, విజయవాడ: నగరంలోని బందరు కాలువలో 11 ఏళ్ల బాలిక రిషిత గల్లంతైంది. చెత్త పారేసేందుకు‌ వచ్చి ప్రమాదవశాత్తు కాలువలో పడిన ఘటన చోటుచేసుకుంది. ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *