Breaking News

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలుకు ఘనసన్మానం

తెలుగు తేజం, కంచికచర్ల: కంచికచర్ల మండలం నక్కల పేట ఎంపీపీ స్కూల్ నందు గడిచిన పదేళ్లపాటు ఉపాధ్యాయురాలిగా విశిష్ట సేవలను అందించి బదిలీపై మొగులూరు స్కూలుకు వెళ్తున్న శ్రీమతి వి వరలక్ష్మి ని తల్లిదండ్రులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. పదేళ్లపాటు తమ పిల్లలకు విద్యను అందించడమే కాకుండా సత్ప్రవర్తన నేర్పి బదిలీపై వెళ్లడం చాలా బాధగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. వరలక్ష్మి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *