Breaking News

భారతీయ జనతాపార్టీ ఆధ్వరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణ అధ్యక్షులు వంగవీటి రంగా ఆధ్వర్యంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగారావు ఇంటివద్ద సీనియర్ నాయకులు జలయ్య చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పచ్చిమ కృష్ణా ప్రధాన కార్యదర్శి అన్నేపాగా శ్రీకాంత్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ గురించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోలీ రాఘవేంద్ర రావు పట్టణ ప్రధానకార్యదర్శి కొడాలి మల్లికార్జున్, రేవూరి జగన్మోహనరావు, మద్దుల బాబురావు, ధనుంజయ వర్మ, శ్రీ కృష్ణ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, దుర్గ తదితరులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *