Breaking News

మాచవరం శ్రీదాసాంజనేయస్వామి వారి హుండీ ఆదాయం రూ. 10,79, 540

విజయవాడ : మాచవరంలో కొలువైన స్వయంభు శ్రీదాసాంజనేయస్వామి వారి ఆలయంలో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కనపర్తి కొండలరావు, పలువురు సభ్యులు సమక్షంలో గురువారం లెక్కించినట్లు ఈవో ఎన్. భవాని తెలిపారు. 113 రోజులకుగాను స్వామి వారికి భక్తులు కానుకల రూపంలో రూ. 10,79, 540 సమర్పించారన్నారు. ఈకార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కనపర్తి కొండలరావు, పలువురు సభ్యులు, సేవా సంఘం సభ్యులు, భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *