Breaking News

మానవత్వ చాటుకున్న అధికారులు

క్షతగాత్రులను తన వాహనంలో హాస్పిటల్ కు తరలించిన జాయింట్ కలెక్టర్ మాధవిలత

తెలుతేజం, కంచికచర్ల మండలం పరిటాల గ్రామం శివారు ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై సోమవారం స్కూటర్ పై నుంచి జారీ పడి ఎస్ రాజేశ్వరి (38 ), రాజేష్ (22 ) లు గాయపడ్డారు. జగయ్యపేటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వైయస్సార్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష కార్యక్రమంలో పాల్గొని తిరిగి విజయవాడ వెళ్తున్న జెసి మాధవీలత , మోహన్ కుమార్ , సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ లు సంఘటనా స్థలంలో ఆగి క్షతగాత్రులను తమ వాహనంలో ఇబ్రహింపట్నం ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. అనంతరం వారి యోగక్షేమాలను కనుగొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *