Breaking News

రాజ్‌ఘాట్‌లో నారా లోకేశ్‌ సహా తెదేపా నేతల మౌనదీక్ష

దిల్లీ: దిల్లీలో మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌లో తెదేపా నేతలు నివాళులర్పించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, పలువురు ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ అక్కడే మౌనదీక్ష చేపట్టారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *