Breaking News

వాసవి క్లబ్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పేద వారికి రైస్ పంపిణీ

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు తిరువీధి వేణుగోపాల్ 43 వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో పేదలకు బియ్యం పంపిణీ పట్టణ ఎస్ఐ టు రామారావు చేతుల మీదుగా అందజేసి నారు ఈ కార్యక్రమంలో వాసవి కపుల్స్ అధ్యక్షుడు చిత్తూరు వెంకట నాగ భూషణం వ్యవస్థాపక అధ్యక్షుడు కాకరపర్తి సోమేశ్వర రావు దేవస్థాన చైర్మన్ కొంకి మల్ల నారాయణరావు ఉపాధ్యక్షులు పేరు నరసింహారావు కె రవి రు మాజీ వనితా క్లబ్ అధ్యక్షురాలు మోటమర్రి హనుమంతరావు లక్ష్మీ నందనం పాడి సతీష్ కుమార్ నాన్న డా వాడి వినయ్ సూర్యారావు దివ్వెల లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *