Breaking News

వాహనదారులకు కరోనాపై అవగాహన కల్పించిన ఎస్ ఐ తాతాచార్యులు

తెలుగుతేజం, నందిగామ :- పట్టణం లో గల గాంధీ సెంటర్, రామన్నపేట రోడ్ ఫ్లై ఓవర్ దగ్గర ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్రృతంగా విస్తరిస్తున్న నేపధ్యంలో మాస్క్ లేకుండా ఎవ్వరూ బయటకు రావద్దని అందరూ బయటకు వచ్చేటప్పుడు శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని ఎస్ ఐ తాతా చార్యులు అవగాహన కల్పించారు. అలాగే మాస్క్ లేకుండా బయట తిరిగితే జరిమానా విధించటంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *