Breaking News

శ్రీ తిరుపతమ్మ తల్లి దేవాలయము నందు 33 రోజులకు గాను హుండీ ఆదాయం రూ 57,15,271

తెలుగుతేజం, పెనుగంచిప్రోలు:- మండల కేంద్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు హుండి లెక్కింపు కార్యక్రమాన్ని శ్రీయుత కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్ వి ఎస్ ఎన్ మూర్తి అధ్యక్షతన జిల్లా ఎస్పీ సత్యనారాయణ, నందిగామ డివిజన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ బాబు నాయుడు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉండి లెక్కింపులో భాగంగా 33 రోజులకు గాను రూ|| 57,15,271/- మిత్రమా బంగారం057-020, మిశ్రమ వెండి641-000 వచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *