Breaking News

విజయవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం

ఒకరి మృతి, నలుగురికి గాయాలు

తెలుగు తేజం, విజయవాడ: విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో బ్లేడు బ్యాచ్ అరాచకం సృష్టించింది. నగరంలో రోడ్డుపై కత్తులతో సెంట్రింగ్ కార్మికులు హల్‌చల్‌ చేశారు. మద్యం మత్తులో రూ. వంద కోసం మొదలైన గొడవలో చివరకు ఓ కార్మికుడు చనిపోయాడు. వాంబే కాలనీకి చెందిన సెంట్రింగ్ కార్మికుడు పండు మృతి చెందాడు. ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *