Breaking News

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర 2021-డైరీలను ఆవిష్కరించిన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

తెలుగు తేజం, నందిగామ : హైదరాబాద్ కు చెందిన నోనికా కార్తికేయ (NK) మీడియా వర్క్స్ చెందిన గోపి కార్తికేయ వితరణతో ముద్రించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర 2021-డైరీలను పార్టీ రాష్ట్ర నాయకులు డా. మొండితోక అరుణ్ కుమార్ నందిగామ పట్టణంలోని ఆయన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందిగామ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *