Breaking News

సీఎం జగన్ ను కలిసిన విజయవాడ 58 డివిజన్‌ కార్పొరేటర్‌ అవుతు శ్రీశైలజ శ్రీనివాస్‌ రెడ్డి

తెలుగు తేజం , విజయవాడ : విజయవాడ 58 డివిజన్‌ కార్సొరేటర్‌ అవుతు శ్రీశైలజ
సీఎం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వరునగా రెండోసారి
కార్సొరేటర్‌ గా ఎన్నికైన ఆమె తొలిసారిగా సీం జగన్‌ ను కలిశారు. నగరంలోనే అత్యధిక (3991) మెజారిటీ సాధించిన కార్పొరేటర్‌ రికార్డ్ సృష్టించిన అమెను. సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. నగర పరిస్థి, డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన అభ్యవృద్ధి పనులను గురించి కాసేపు మాట్లాడారు. వైసీపీ నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి మరియు వారి కుమారుడు భాను తేజ సీఎం జగన్‌ ను కలిసి గౌతమ్ బుద్దుడి విగ్రహాన్ని బహుకరించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *