Breaking News

హిందూ మత దివ్యత్వం భగవద్గీత: గరికెపాటి

విజయవాడ : విజయవాడ సత్యనారాయణపురం వాసి అయినా డాక్టర్ గరికెపాటి ఆనంద్ గత 50 సంవత్సరాలుగా యు ఎస్ ఏ లోని ఫ్లోరిడాలో ఉంటున్నారు. అక్కడే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ని నెలకొల్పినారు. ఆయన హిందూ మత దివ్యత్వం భగవద్గీత, భారత రాజ్యాంగం క్లిష్టమైన లోపాలు మరియు అవినీతికి మూలం అనే అంశాలపై సుప్రీం కోర్ట్ లాయర్ అభిషేక్ గుప్త తో కలిసి పుస్తకాలను రచించినట్లు తెలియజేశారు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆనంద్ గరికెపాటి మాట్లాడుతూ ఎందరో పదవీ విరమణ చేసిన న్యాయనిర్ణేతల ఉద్దేశ్యాలను పరిగణలోకి తీసుకొని రాజ్యాంగం దానిలోని కొన్ని లోపాలను గురించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది అని చెప్పారు. అలానే హిందూ మత దివ్యత్వం భగవద్గీత అనే పుస్తకంలో పాశ్చాత్య కవులు, భారతీయ కవులు యొక్క ఉద్దేశ్యాలను పరిగణలోకి తీసుకొని రాయడం జర…

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *