Breaking News

2021 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య..

తెలుగుతేజం, నందిగామ 2021 నూతన సంవత్సర క్యాలెండర్ ను మాజీ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యల ధ్యేయంగా ప్రతి ఒక్క సమస్యలను అధికారుల దృష్టికి మరియు నాయకుల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్య పరిష్కారం కొరకు తెలుగు తేజం దినపత్రిక స్వార్ధ రహితంగా పనిచేస్తుందని, ఇలాంటి పత్రికల వల్ల ప్రజాసమస్యలు తీయటమే కాకుండా ప్రజలు శైలిలో మార్పు కొరకు అనేక అంశాలు ప్రచురిస్తాయి అని అలాగే ఆరోగ్య సూత్రాలను కూడా ప్రజలకు అందిస్తున్నారని, ఇటువంటి నిజాయితీ గల పత్రికలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అని ఆమెఅన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *