Breaking News

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన్నె శ్రీనివాసరావు

తెలుగు తేజం, జగ్గయ్యపేట : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన్నె శ్రీనివాసరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి దిశా నిర్దేశం చేసిన భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను గురించి కొనియాడారు బి ఆర్ అంబేద్కర్ భరతజాతికి ఆదర్శప్రాయుడని బి ఆర్ అంబేద్కర్ గారిని కేవలం దళిత నాయకుడు అనే ముద్ర వేయడం సబబు కాదని ఆయన అన్నారు అంబేద్కర్ ఆశయాలను సాధించే విధంగా యువత ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *