Breaking News

ఏసుపోగు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య

తెలుగు తేజం, కంచికచర్ల ( ప్రతినిధి) : కంచికచర్ల మండలం: పేరకల పాడు గ్రామం తెదేపా నేతలతో కలిసి ఏసుపోగు కోటేశ్వరరావు పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసిన మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *