Breaking News

ఏసు పోగు కోటేశ్వర రావు మాదిగ భౌతిక దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మార్పీఎస్ మండల నాయకులు

తెలుగు తేజం, కంచికచర్ల (ప్రతినిధి) : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకాలపాడు గ్రామంలో బుధవారం ఏసుపోగు జ్ఞానయ్య మాదిగ (లేటు) కుమారుడు ఏసుపోగు కోటేశ్వరరావు మాదిగ గుండెపోటుతో అకాల మరణానికి గురయ్యారు. ఆయన మృతదేహాన్ని కంచికచర్ల మండల ఎమ్మార్పీఎస్ నాయకులు. కంచికచర్ల మండల అధ్యక్షులు యండ్రాతి కోటేశ్వరరావు మాదిగ. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నండ్రు మరియదాసు మాదిగ. ఏసుపోగు కోటేశ్వరరావు మాదిగ సందర్శించి పూలమాలలతో జోహార్ల నినదాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పేరకాలపాడు గ్రామ నాయకులు ఏపూరి అచ్చా రావు మాదిగ. వేమవరాపు పురుషోత్తం మాదిగ. దొబ్బలపూడి ప్రభాకర్ మాదిగ. కటరపు వంశీ మాదిగ కందుల సురేష్ మాదిగ. తదితర గ్రామ నాయకులు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *