Breaking News

దుర్గమ్మ ఫ్లైఓవర్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం

తెలుగు తేజం, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి విద్యాధరపురం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. కాళేశ్వరరావు మార్కెట్, చిట్టినగర్ మీదుగా విద్యాధరపురం వెళ్లాలని సూచించారు. కార్లు, లారీలు, బస్సులు మాత్రమే దారి మళ్లించిన పోలీసులు ద్విచక్ర వాహనదారులకు మాత్రం అనుమతి ఇచ్చారు. ఈ వాహనాల మళ్లింపు వచ్చే యేడాది ఫిబ్రవరి 11 వరకు ఉంటుందని… ప్రజలు కూడా పరిస్థితి అర్థం చేసుకుని సహకరించాలని సీపీ బత్తిన శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *