Breaking News

రక్తదానం చేసిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు వారి కుమారులు వసంత ధీమంత్ సాయి

తెలుగు తేజం, మైలవరం : జననేత ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జన్మదినోత్సవం సందర్బంగా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి లో ఏర్పాటుచేసిన రక్తదాన శిభిరం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మరియు వారి కుమారులు ధీమంత్ సాయి అనుచరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాలడుగు జోత్న దుర్గా ప్రసాదు గారు బొమ్మసాని చలపతి గారు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *